Sivaji: పల్లవి ప్రశాంత్ పై సంచలన కామెంట్స్ చేసిన శివాజీ కొడుకు వెంకట్..
Sivaji Son comments: బిగ్ బాస్ హౌస్ లోకి భారీ అంచనాల నడుమ హీరో శివాజీ ఎంట్రీ ఇచ్చారు. అయితే 90 ల నాటి దాస్ కన్నడ సూపర్ డూపర్ హీరోగా పేరు తెచ్చుకున్న శివాజీ బిగ్ బాస్ హౌస్లో కూడా మంచి ట్విస్టులతో సూపర్ ఎంటర్టైన్మెంట్ తో అదరగొడుతున్నారు. ఒకానొక దశలో బిగ్ బాస్ సీజన్లో 7 శివాజీ లేకపోతే ఎంత బోరింగ్ గా ఉండేదో అనేంత స్థాయికి ఆ షోని తీసుకెళ్లడంలో శివాజీ కీలక పాత్ర పోషించాడు. అయితే ఇక బిగ్బాస్ హౌస్ నుంచి బిగ్బాస్ హౌస్లోకి రాగానే మొదటి రోజు నుంచి కూడా ఇక్కడ శివాజీ.
అలాగే పల్లవి ప్రశాంత్ ఇద్దరు కూడా చాలా క్లోజ్ అయిపోయారు. వీరిద్దరి ఒక్కమాటలో చెప్పాలంటే గురుశిక్ష బంధం అని కూడా చెప్పొచ్చు. అయితే బిగ్ బాస్ సీజన్ 7 కి పల్లవి ప్రశాంత్ ఫస్ట్ కెప్టెన్ గా మారడం మనందరికీ తెలిసిందే. అయితే ఇక శివాజీ చేసిన లెటర్ త్యాగాన్ని గుర్తుపెట్టుకొని గురువుకి తగిన శిష్యుడిగా ఇచ్చినట్లుగా తెలుస్తోంది. అయితే దీనిపై మొట్టమొదటి సారి శివాజీ రెండో కొడుకు వెంకట్ అలియాస్ రిక్కీ కామెంట్ చేయడం జరిగింది. అయితే కొన్ని బంధాలు కొన్ని సంబంధాలు ఎందుకు ఏర్పడతాయనేది దేవుడికి మాత్రమే తెలుసు(Sivaji Son comments).
అయితే అలాంటి కొన్ని సంబంధాలు శివాజీ, ప్రశాంత్ ఇతడి కూడా ఉంది. మీ ఇద్దరిని చూస్తుంటే చాలా హ్యాపీ గా అనిపిస్తుంది. ఆల్ ది బెస్ట్ థాంక్యూ టూ శివాజీ చిన్న కొడుకు వెంకట్ అలియాస్ రిక్కీ కామెంట్ చేశాడు. అయితే గతంలో కూడా శివాజీ, నాగార్జునతో ఒక మాట అన్నారు. నా చిన్న కొడుకు నాతో బెన్ చేశాడంటేను వాడలేం నాన్నా అంటూ అన్నాతో అన్నాడు. వాడి కోసమే ఇక్కడికి వచ్చానంటూ చెప్పాడు కదా. అబ్బాయి ఈ అబ్బాయికి ఈ అబ్బాయి రిక్కీ. పల్లవి ప్రశాంత్ కెప్టెన్ అయిన సందర్భంగా మంచిగా సోషల్ మీడియాలో వీరిద్దరిని పొగడడం జరిగింది.(Sivaji Son comments)
బిగ్ బాస్ తెలుగు 7 ఆశ్చర్యకరమైన మరియు ఆకర్షణీయమైన క్షణాలతో నిండిన అల్టా-పుల్టా సీజన్ను అందిస్తోంది. ఐదవ వారం గేమ్కు ఒక చమత్కారమైన ట్విస్ట్ని అందించింది, వీక్షకులు మరియు అభిమానుల తర్వాత ఏమి జరుగుతుందో చూడటానికి ఆసక్తిని కలిగి ఉంది. కేవలం 10 మంది కంటెస్టెంట్లు మాత్రమే మిగిలి ఉండటంతో పోటీ వేడెక్కుతోంది మరియు హౌస్మేట్స్ చాలా దృష్టిని ఆకర్షిస్తున్నారు.
ప్రస్తుత పోటీదారుల లైనప్లో ప్రియాంక జైన్, శివాజీ, యావర్, సుభాశ్రీ రాయగురు, ఆటా సందీప్, శోభా శెట్టి, టేస్టీ తేజ, డాక్టర్ గౌతం కృష్ణ, పల్లవి ప్రశాంత్ మరియు అమర్దీప్ చౌదరి ఉన్నారు. కేవలం 10 మంది హౌస్మేట్స్ మాత్రమే మిగిలి ఉండటంతో గేమ్ ఊహించని మలుపు తిరిగింది.