S S Rajamouli : రాజమౌళి ఒక్క యాడ్ చేయటానికి ఎంత తీసుకున్నాడంటే..
Rajamouli Ad : టాలీవుడ్ లో టాప్ డైరెక్టర్గా మంచి పేరు తెచ్చుకున్న రాజమౌళి, ప్రభాస్ నటించిన బాహుబలి తో పని ఇండియా డైరెక్టర్గా అయ్యారు. ఇక తర్వాత వచ్చిన జూనియర్ ఎన్టీఆర్, రామ్ చరణ్ కలిసి నటించిన ఆర్ఆర్ఆర్ సినిమా తో ఏకంగా గ్లోబల్ డైరెక్టర్ గ పేరు సంపాదించుకొని ఆ సినిమా తో ఏకంగా ఆస్కార్ ఏ తెచ్చుకున్నారు. అంటే అయినా ఏ స్థాయిలో పర్ఫామెన్స్ అందిస్తున్నారో మనం అర్ధం చేసుకోవొచ్చు. ఇప్పుడు తన పేరు తెచ్చుకోవడంతో మరింత పాపులారిటీ సంపాదించుకున్నాడు. ఆర్ఆర్ఆర్ సినిమాతో అన్ని దేశాల్లో తన పేరు మార్మోగిపోయింది.
అడపాదడపా సినిమాల్లో కనిపించే రాజమౌళి ఇప్పటి వరకు యాడ్లో కూడా నటించలేదు. అయితే తొలిసారిగా ఓ ప్రముఖ మొబైల్ కంపెనీకి సంబంధించిన యాడ్ లో నటించాడు. ఈ యాడ్ షూటింగ్ రాజస్థాన్ లో జరగడం గమనార్హం. ఫ్యామిలీతో కలిసి రాజస్థాన్ వెళ్లిన రాజమౌళి అక్కడ యాడ్ షూట్ తో పాటు వెకేషన్ ని ఎంజాయ్ చేస్తున్నాడు. దీనికి సంబంధించిన ఫోటోలు కూడా బాగా వైరల్ అవుతున్నాయి. ఇదిలా ఉంటే మొదటి యాడ్ కోసం రాజమౌళి ఎంత రెమ్యునరేషన్ తీసుకున్నాడనేది హాట్ టాపిక్ గా మారింది (Rajamouli Ad).
రూ.3 కోటి వరకు రెమ్యూనరేషన్ తీసుకుంటున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఒక్కో సినిమాకు తన రేంజ్ను బట్టి 150 కోట్లు, ప్రకటనకు కూడా భారీ రెమ్యూనరేషన్ తీసుకున్నట్లు సమాచారం. ఈ యాడ్ కోసం రాజమౌళి మూడు కోట్ల రూపాయల పారితోషికం అందుకున్నట్లు సమాచారం. ఇటీవల ప్రసారమైన ఈ యాడ్లో రాజమౌళి చాలా స్టైలిష్ లుక్లో కనిపించారు. ప్రస్తుతం ఆయన రేంజ్ కి తగ్గట్టుగా సంపాదించే పనిలో పడ్డ రాజమౌళి ఇలా యాడ్స్ కూడా చేస్తూ భారీగానే సొంతం చేసుకుంటున్నారని చెప్పవచ్చు.(Rajamouli Remuneration)
ఒక సంవత్సరం పాటు తన చలనచిత్రం ఎన్టీఆర్, రామ్ చరణ్ కలిసి నటించిన ఆర్ఆర్ఆర్ సినిమాను ప్రపంచవ్యాప్తంగా అలసిపోకుండా ప్రమోట్ చేసిన తర్వాత, మావెరిక్ దర్శకుడు SS రాజమౌళి బాగా అర్హమైన విరామం కోసం ఇది సమయం అని నిర్ణయించుకున్నాడు. ఈ చిత్రం విజయం మరియు ఈ సంవత్సరం ఆస్కార్ విజేత తర్వాత, రాజమౌళి కొంత సమయం తీసుకున్నాడు.
ఆయన ఇటీవల తమిళనాడులోని తూత్తుకుడికి కుటుంబ సమేతంగా వెకేషన్కు వెళ్లారు. ఈ యాత్రకు సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. రాజమౌళి తన ఫ్యామిలీతో సరదాగా గడపడం మనం చూడవచ్చు. రాజమౌళి బస చేసిన రిసార్ట్ యజమానులు ఈ ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేశారు.