CinemaTrending

Rajamouli: మీకు కొంచెం అయినా బుద్ధుందా ఎవడ్రా చేసింది.. ప్రభాస్ విగ్రహం పై ఫైర్ అయిన రాజమౌళి..

Rajamouli Comments: టాలీవుడ్ స్టార్ హీరో ప్రభాస్ ను పాన్ ఇండియా స్టార్‌గా నిలబెట్టిన మూవీ బాహుబలి దర్శకధీరుడు రాజమౌళి తెరకెక్కించిన ఈ మూవీలో ప్రభాస్ అమరేంద్ర బాహుబలి, మహేంద్ర బాహుబలిగా నటించి మెప్పించారు. ఈ చిత్రం ఎంత పెద్ద విజయం సాధించిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఈ మూవీతో ప్రభాస్ అంతర్జాతీయ స్థాయిలో క్రేజ్‌ను సొంతం చేసుకున్నారు. ఈ నేపథ్యంలో ప్రభాస్, అమరేంద్ర బాహుబలి వ్యాక్స్ విగ్రహాన్ని లండన్ మేడమ్ టుస్సాడ్స్ మ్యూజియంలో ఏర్పాటు చేశారు.

director-s-s-rajamouli-fires-and-serious-comments-on-star-actor-darling-prabhas-statue-at-mysore-museum

అయితే తాజాగా మైసూరు మ్యూజియం లో పెట్టిన మైనపు విగ్రహంపై బాహుబలి డైరెక్టర్ రాజమౌళి మండిపడ్డారు. ఆ వివరాలు ఇప్పుడు చూద్దాం. బాహుబలి సినిమా అంతర్జాతీయంగా పలు దేశాల్లో సంచలన విజయాన్ని అందుకుంది. రాజమౌళి దర్శకత్వం వహించగా నిర్మాత శోభు యార్లగడ్డ ఈ చిత్రాన్ని భారీ బడ్జెట్ తో నిర్మించారు. ఈ సినిమాలో విలన్‌గా రానా దగ్గుబాటి నటించారు. హీరోయిన్‌గా అనుష్క, తమన్నా నటించారు. ఈ చిత్రం రెండు భాగాలుగా రిలీజ్ అయ్యి సంచలన విజయాన్ని అందుకుంది. ఈ చిత్రం రిలీజ్ అయిన అన్ని భాషలు కూడా సెన్సేషనల్ హిట్ సాధించింది(Rajamouli Comments).

దాదాపు 1500 కోట్ల కలెక్షన్లు వసూలు చేసి సరికొత్త రికార్డును నమోదు చేసింది. ఈ మూవీతో ప్రభాస్ పాన్ ఇండియా స్టార్ గా మారడమే కాకుండా అంతర్జాతీయ స్థాయిలో పాపులర్ అయ్యారు. ఈ మూవీ కి వచ్చిన క్రేజ్‌ను దృష్టిలో ఉంచుకుని మేడమ్ టుస్సాడ్స్ మ్యూజియంలో ప్రభాస్, బాహుబలి మైనపు విగ్రహాన్ని ఏర్పాటు చేశారు. అయితే తాజాగా మైసూరు లోని ఒక మ్యూజియంలో ఏర్పాటు చేసిన బాహుబలి మైనపు బొమ్మకు సంబంధించిన ఫొటోలు నెట్టింట్లో వైరల్‌గా మారాయి. ఈ బాహుబలి విగ్రహంలో ప్రభాస్ పోలికలు లేకపోవడంతో ఫ్యాన్స్ నెటిజన్లు విపరీతంగా ట్రోల్ చేస్తున్నారు.(Rajamouli Comments)

ట్రోలింగ్ నేపథ్యంలో ఈ విగ్రహంపై డైరెక్టర్ రాజమౌళి మండిపడ్డారు. ఇది అధికారికంగా లైసెన్స్ తీసుకుని చేసిన పని కాదు. మా అనుమతి లేకుండా చేశారు. దీన్ని తొలగించేందుకు వెంటనే చర్యలు తీసుకుంటామని చెప్పారు. అలానే ప్రభాస్ ను అవమానించేలా ఈ విగ్రహాన్ని పెట్టిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.అఖిల్ అక్కినేని ఇండస్ట్రీలో తానేంటో నిరూపించుకోవాలంటే పెద్ద హిట్ కావాలి. సురేందర్ రెడ్డి దర్శకత్వం వహించిన ఏజెంట్ కోసం అతను తన శరీరంపై కష్టపడి రెండేళ్లు వెచ్చించాడు.

కానీ ఈ చిత్రం భారీ నష్టాన్ని మిగిల్చింది మరియు మేకర్స్, అనిల్ సుంకర 30 కోట్లకు పైగా నష్టాలతో ముగించారు, అఖిల్ పెద్ద టైమ్‌ను నిరాశపరిచారు. రాజమౌళి తప్ప మరెవరూ స్క్రిప్ట్ విషయంలో టీమ్‌కి సహాయం చేయడం లేదని మాకు తెలిసింది. రాజమౌళి తనయుడు, ఎస్ఎస్ కార్తికేయ ఈ చిత్రాన్ని తన చేతుల్లోకి తీసుకున్నాడు మరియు అతను ఇప్పుడు దర్శకుడితో కూర్చుని మార్పులకు సహాయం చేస్తున్నాడు.

Yashwanth Chimmu

Iam Yashwanth Chimmu, iam a writer who has made a name for myself in the literary world. Born in Hyderabad i discovered my passion for writing at a young age and has been pursuing it ever since. I obtained My Bachelor's degree in Sriram College and completed my masters from Gurunanank University