Ram Charan: ఆమె ఉంటే నేను నటించను.. రోజా పై రామ్ చరణ్ సంచలన వ్యాఖ్యలు..
Ram Charan Comments: తెలుగు చలన చిత్రపరిశ్రమలో తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపును సొంతం చేసుకున్న రాజమౌళి దర్శకత్వంలో వచ్చిన థ్రిల్లర్ సినిమాతో గ్లోబల్ స్టార్ గా మారిపోయిన రామ్ చరణ్ గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. ఆయన దూరంగా కనిపించే ఒక పెద్ద కొండ అనడంలో సందేహం లేదు. కానీ ఆయనను దగ్గరగా చూసినవాళ్లు మాత్రం ఆయనలో మరో కోణాన్ని బయట పెడుతూ ఉంటారు. సాధారణంగా రామ్ చరణ్ బయటకి చాలా సాఫ్ట్ మైండెడ్ అని అమాయకుడిని అందరూ అనుకుంటారు.
అంతేకాదు మెగాస్టార్ కడుపున పుట్టిన రామ్ చరణ్ అన్నిట్లో కూడా చాలా తెలివిగా బిహేవ్ చేస్తాడు అన్న వార్త కూడా వైరల్ అవుతుంది. అయితే ఆయనను దగ్గరగా చూసినవాళ్లు మాత్రం రామ్ చరణ్ వ్యక్తిత్వాన్ని తెలియజేస్తుంటారు. ఇదిలా ఉండగా గోవిందుడు అందరివాడేలే సినిమా షూటింగ్ సమయంలో డైరెక్టర్ కృష్ణవంశీ ముప్పుతిప్పలు పెట్టాడు రామ్ చరణ్. అసలు విషయంలోకి వెళ్తే జయసుధ పాత్రల్లో కృష్ణవంశీ రోజాను సెలెక్ట్ చేశారట. అయితే చరణ్ కి ఈ విషయం లాస్ట్ లో తెలియడంతో ఈ సినిమా నుంచి నేను తప్పుకుంటానని అన్నారట(Ram Charan Comments).
ఇక సడన్ గా కృష్ణవంశీ ఏమైందని అడగగా ఈ సినిమాలో ఆమె నటిస్తే నేను నటించిను అంటూ మొండికేసి కూర్చున్నారట. అప్పటికే రోజా పై ఎంటువంటి సీన్స్ చిత్రీకరించలేదు. కానీ చరణ్ మాత్రంము మూడు నాలుగు సన్నివేశాలు చిత్రీకరించారు కృష్ణవంశీ డైరెక్ట్. అయితే ఆ సమయంలో చరణ్ తప్పుకుంటే మరో పెద్ద హీరో దొరకదు కాబట్టి రోజాను తీసేసి జయసుధను పెట్టారు కృష్ణవంశీ. అంత మొండి వారంతా రామ్ చరణ్. ఈ విషయం కాస్తా అప్పట్లో చాలా వైరల్ గా మారింది. అయితే రోజా సినిమాలో నటిస్తే అసలు ఎందుకు నటించనున్నారు అన్న విషయంపై ఇంకా క్లారిటీ లేదు.(Ram Charan Comments)
ఏదేమైనా రామ్ చరణ్ ఇలా రోజా గురించి చేసిన కామెంట్లు వైరల్ గా మారుతున్నాయి. ప్రముఖ నటుడు రామ్ చరణ్ గాయం కారణంగా తన చిత్రం ‘గేమ్ ఛేంజర్’ షూటింగ్ను వాయిదా వేసుకున్నాడు మరియు అతను వైద్యుల సలహాతో కోలుకుంటున్నాడు. నిజానికి, ప్రముఖ దర్శకుడు శంకర్ తమ చిత్రం ‘గేమ్ ఛేంజర్’ షూటింగ్ను వాయిదా వేస్తూ షెడ్యూల్లను పొడిగించడం మరియు విడుదల తేదీలను కూడా పొడిగించడం వల్ల రామ్ చరణ్ కొంచెం కోపంగా ఉండవచ్చు.
“ఇప్పుడు, రామ్ చరణ్ సంక్రాంతి పండుగకు తప్పిపోయిన తర్వాత వేసవిలో విడుదలకు సిద్ధమవుతున్నాడు. ఖచ్చితంగా అతని అభిమానులు కూడా షూటింగ్లను తరచుగా వాయిదా వేయడంతో కొంత కోపంగా ఉన్నారు” అని ఒక మూలాధారం చెబుతోంది.