CinemaTrending

Nagarjuna: బిగ్ బాస్ నుండి నాగార్జున అవుట్.. కారణం తెలిస్తే కన్నీళ్లు ఆగవు..

Nagarjuna Bigg Boss: టాలీవుడ్ బుల్లితెరపై రియాలిటీ షో బిగ్‌బాస్ వీక్షకుల కి బాగా కనెక్ట్ అయింది. ఇప్పటికే ఆరు సీజన్లు పూర్తి కాగా ప్రస్తుతం ఏడు సీజన్ ప్రసారం అవుతోంది. ఇక మొదటి సీజన్‌లో హీరో ఎన్టీఆర్, నాని లు హోస్టింగ్ చేయగా ఆ తర్వాత సీజన్ 7 నుండి నాగార్జున హోస్ట్ చేస్తున్న సంగతి తెలిసిందే. నాగార్జున చేస్తున్న హోస్టింగ్ ప్రేక్షకులకు నచ్చడమే కాకుండా. అయన వీకెండ్ లలో వచ్చే కంటెస్టెంట్లను రఫ్ఫాడించే విధానం మరింత ఆసక్తిగా ఉంటుంది. అలా ప్రతి సీజన్‌కి నాగార్జున తీసుకుంటున్నారు బిగ్ బాస్ యాజమాన్యం.

akkineni-nagarjuna-out-from-bigg-boss-season-7-tears-wont-stop-if-you-know-the-reason

అంతేకాదు నాగార్జునకి ఇచ్చే పారితోషికం కూడా ఒక సినిమాకి తీసుకునే దానికంటే రెట్టింపు ఉంటుందని తెలిసింది. ఇక నాగార్జున కాస్ట్యూమ్స్ విషయంలో కూడా బిగ్ బాస్ మంచి రేంజ్ ఉన్నవే సెలెక్ట్ చేస్తున్నారు. అయితే ఇదంతా పక్కన పెడితే నాగార్జున బిగ్‌బాస్ నుంచి అవుట్ అని వార్తలు వినిపిస్తున్నాయి. అది కూడా ఈ వారం మాత్రమే అని తెలుస్తుంది. కారణం ఏంటంటే ఆయన సోదరి నాగ సరోజ మంగళవారం అనారోగ్య సమస్యలతో కన్నుమూశారు. దీంతో అక్కినేని కుటుంబ సభ్యులు తీవ్ర ఆందోళనలో ఉన్నారు(Nagarjuna Bigg Boss).

అక్కినేని నాగేశ్వరావు గారికి ఐదుగురు సంతానం కాగా అందులో ముగ్గురు కూతుళ్లు, ఇద్దరు కొడుకులు, నాగ సరోజా, నాగార్జునకి మూడు అక్క అయితే. తన అక్కని కోల్పోయిన కొన్ని కార్యక్రమాలు పూర్తి చేయడంకోసం ఈ వారం బిగ్‌బాస్ షోకి రాలేదని తెలుస్తోంది. మరి ఈ వారం బిగ్ బాస్ షోను ఎవరు చేస్తారు? అనేది సస్పెన్స్‌గా మారింది. గతంలో కూడా నాగార్జున బిగ్ బాస్ షోకి ఒక వారం రాలేకపోవడంతో ఆయన మాజీ కోడలు సమంత హోస్ట్ చేసిన సంగతి తెలిసిందే. మరి ఈ వారం ఎవరు వస్తారో చూడాలి.(Nagarjuna Bigg Boss)

తెలుగు టెలివిజన్‌లో అత్యధికంగా వీక్షించిన షోలలో బిగ్ బాస్ ఒకటి మరియు రియాలిటీ షో ఇప్పటికే ఏడవ సీజన్‌లో ఉంది. ఈ సీజన్‌లో మేకర్స్‌ని ఆశ్చర్యపరిచిన విధానం అందరినీ ఆశ్చర్యపరిచింది. ఈ కొత్త ట్విస్ట్‌లు షోకి కొత్త జీవితాన్ని ఇచ్చాయి మరియు హోస్ట్, అక్కినేని నాగార్జున హోస్టింగ్ నైపుణ్యాలు ఈ షోని అంతటా చర్చనీయాంశంగా మార్చాయి. బిగ్ బాస్ 7 తెలుగు ఆరు వారాల రన్ పూర్తి చేసుకుంది మరియు గమనించదగ్గ విషయం ఏమిటంటే ఇప్పటివరకు మహిళా సెలెబ్స్ మాత్రమే ఎలిమినేట్ అయ్యారు.

కిరణ్ రాథోడ్, షకీలా, దామిని, రితిక, శుభశ్రీ మరియు నాయని పావని షో నుండి తొలగించబడిన వారు. ఇది ప్రేక్షకులను కొంచెం క్లూలెస్‌గా మిగిల్చింది మరియు హోస్ట్ నాగార్జున కూడా ఈ సరళితో చాలా కలత చెందారు మరియు రాబోయే రోజుల్లో తెలివిగా ఓటు వేయాలని అభిమానులను అభ్యర్థించారు. అన్ని ఎలిమినేషన్లు ఎక్కువ లేదా తక్కువ అంచనా వేయబడ్డాయి కానీ నటి నాయని పావని ఆమె ఎంట్రీ.

Yashwanth Chimmu

Iam Yashwanth Chimmu, iam a writer who has made a name for myself in the literary world. Born in Hyderabad i discovered my passion for writing at a young age and has been pursuing it ever since. I obtained My Bachelor's degree in Sriram College and completed my masters from Gurunanank University