CinemaTrending

Trivikram: వామ్మో త్రివిక్రమ్ కి చుక్కలు చూపించిన హీరోయిన్.. సీక్రెట్ బయట పెడతానంటూ భారీ బ్లాక్మెయిల్..?

Trivikram: తెలుగు సినీ ఇండస్ట్రీలో రచయితగా డైరెక్టర్‌గా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్న అటువంటి వారిలో మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ ఒకరు. కెరీర్ మొదట్లో సినీ రచయితగా కొనసాగినటువంటినా ఈయన అనంతరం దర్శకుడిగా మారారు. ఇలా దర్శకుడిగా ఎన్నో బ్లాక్ బస్టర్ సినిమాలను ప్రేక్షకులకు అందించిన ఘనత త్రివిక్రమ్ శ్రీనివాస్ ఉందని చెప్పాలి. ఇక ఈయన ఎంతో మంది స్టార్ హీరోలకు ఎన్నో సూపర్ హిట్ సినిమాలని అందించి ఇండస్ట్రీలో స్టార్ డైరెక్టర్ గా గుర్తింపు సంపాదించుకున్నారు.

director-trivikram-srinivas-love-affairs-and-got-black-mailed-by-that-star-actress

త్రివిక్రమ్ శ్రీనివాస్ డైరెక్ట్ గా ఎంతో పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్నారు. ఈయన గురించి మరో వార్త కూడా అదే స్థాయిలో వైరల్ అవుతూ ఉంటుంది. త్రివిక్రమ్ శ్రీనివాస్ తనకు నచ్చిన హీరోయిన్లకు అవకాశాలు కల్పిస్తాను అంటూ వారికి ఆశలు కల్పించి వారిని లొంగదీసుకుని. వారితో తన అవసరం అయిపోయిన తర్వాత వారిని వదిలేస్తుంటారన్న వాదన కూడా ఈయనపై ఉంది. ఇప్పటికీ ఇండస్ట్రీలో ఉన్నటువంటి పూజా హెగ్డే, ప్రణీత సుభాష్, సమంత, సంయుక్త మీనన్, ఇలియానా, పార్వతి మెల్టన్ వంటి హీరోయిన్స్ అందరూ కూడా ఈయన బాధితులే అంటూ చెప్పడంలో సందేహం వ్యక్తం చేయాల్సిన పని లేదు(Trivikram).

ఇలా హీరోయిన్స్ అందరికీ అవకాశాలను ఆశగా చూపి వారి అందరిని వాడుకున్నారంటూ సోషల్ మీడియాలోనూ. అలాగే సినీ ఇండస్ట్రీలో కూడా పెద్ద ఎత్తున వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. ఇలా హీరోయిన్లను ట్రాప్ చేసి వారితో వరుసగా సినిమాలు చేసి అనంతరం వారిని వదిలేస్తూ ఉంటారట. అయితే ఒక హీరోయిన్ కూడా ఇలాగే అవకాశాలు ఇస్తానని ఫుల్‌గా వాడుకుని తనకు అవకాశం ఇవ్వకుండా మోసం చేయడంతో ఆ హీరోయిన్ మౌనంగా ఉండకుండా నీ బండారం మొత్తం బయటపెడతారంటూ పెద్ద ఎత్తున చేశారట.(Trivikram)

హీరోయిన్ పవన్ కళ్యాణ్ హీరోగా నటించిన సినిమాలో సెకండ్ హీరోయిన్‌గా నైన్ సెకండ్స్ నటించింది. అయితే ప్రస్తుతం ఈమె తెలుగు సినిమాలకు దూరంగా ఉన్నప్పటికీ సోషల్ మీడియాలో మాత్రం చాలా ఆక్టివ్ గా ఉంటారు. ఇలా పవన్ కళ్యాణ్ సినిమాలో సెకండ్ హీరోయిన్‌గా నటించినప్పటికీ ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్నటువంటి ఈమెను తదుపరి సినిమాలో కూడా అవకాశం కల్పిస్తానని త్రివిక్రమ్ భారీగా తనను వాడుకున్నారట. ఇలా తన మోజు మొత్తం తీరిన తర్వాత వారికి ఎలాంటి అవకాశాలు ఇవ్వకపోవడంతో.

మండినటువంటి హీరోయిన్ ఏకంగా త్రివిక్రమ్ కి ఫోన్ చేసి నన్ను అవకాశాల పేరిట వాడుకుని ఇప్పుడు ఎలాంటి అవకాశాలు ఇవ్వకుండా మోసం చేస్తావా? మీడియాను పిలిచి నీ బండారం మొత్తం బయటపెడతాను అంటూ తనని బ్లాక్‌మెయిల్ చేసిందట. ఈ విధంగా హీరోయిన్ త్రివిక్రమ్ కి ఫోన్ చేసి మరీ తన స్థాయిలో వార్నింగ్‌తో, పాటు బ్లాక్ మెయిల్ కూడా చేయడంతో దెబ్బకి పడి భయపడినటువంటి గురూజీ ఆమెతో పర్సనల్ గా మాట్లాడతానని.

Yashwanth Chimmu

Iam Yashwanth Chimmu, iam a writer who has made a name for myself in the literary world. Born in Hyderabad i discovered my passion for writing at a young age and has been pursuing it ever since. I obtained My Bachelor's degree in Sriram College and completed my masters from Gurunanank University