Cinema

Jeevitha Rajashekar: పవన్ గారు మీరే మాకు సహాయం చేయాలి.. పవన్ కళ్యాణ్ ని కలిసి ఏడ్చేసిన జీవిత రాజశేఖర్..

Jeevitha Rajashekar Pawan kalayn: జీవితరాజశేఖర్ అరెస్ట్ తర్వాత బెయిల్‌పై బయటకు వచ్చిన వెంటనే చిరంజీవి తమ్ముడైన జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ ని కలవడం జరిగింది. చిరంజీవి, రాజశేఖర్ గొడవ తర్వాత జీవితా దంపతులు పవన్ కల్యాణ్ నికలవడం ఇప్పుడు అందరినీ ఆశ్చర్యానికి గురిచేస్తోంది. అసలు దేనికి వచ్చారు?ఎందు కోసం వచ్చారు.ఇప్పుడు మనం తెల్సుకుందాం. అయితే బెయిల్‌పై తాజాగా బయటకు వచ్చిన జీవిత రాజశేఖర్ దంపతులు జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ కలవడం ఇప్పుడు సంచలనం రేపుతోంది.

jeevitha-rajashekar-approaches-chiranjeevi-brother-pawan-kalyan-to-help-her-in-defamation-case

కోర్టులో శిక్ష ఖరారైన తర్వాత బెయిల్‌పై బయటకు వచ్చిన వీళ్ళకి సహాయం చేయడానికి మెగా ఫ్యామిలీ ఎవరు సానుకూలంగా లేరు. అయితే చిరంజీవి తమ్ముడు అయినటువంటి పవన్ కళ్యాణ్. ఓక్కడే తమను ఈ కేసు నుంచి బయటపడేయగలడని , తన ఒక్కడు మాత్రమే తమ బాధ అర్థం చేసుకుని సహాయం చేస్తాడని, ఎలాగైనా పవన్‌ను కలిసి తమ బాధలు చెప్పుకుని ఈ కేసు నుంచి బయటపడాలని అనుకుంటున్నట్లు సమాచారం. చిరంజీవి బ్లడ్ బ్యాంక్ ద్వారా దాతల నుంచి రక్తాన్ని సేకరించి అమ్ముకుంటున్నారని జీవిత రాజశేఖర్ చేసిన ఆరోపణలు అప్పట్లో సంచలనం రేపాయి(Jeevitha Rajashekar Pawan kalayn).

Jeevitha Rajashear

అయితే ఇప్పుడు తాజాగా కోర్టు తీర్పు వచ్చాక. జీవిత, రాజశేఖర్ దంపతులు ఇబ్బందులు పడినట్లు తెలుస్తోంది. ఈ కేసు వల్ల వీళ్ళకి లేనిపోని తలనొప్పులు చుట్టుకున్నాయి. కోర్టుల చుట్టూ తిరగడం, విచారణ లాంటి స్టేషన్ల చుట్టూ తిరగడం, జీవరాసులకు తీవ్ర ఇబ్బందులు కలిగిస్తున్నాయి. ఈ విషయంపై పవన్ కళ్యాణ్ ని కలిసి అతనికి తమ గోడు వెళ్లబోసుకుని ఎలాగైనా కేసు. నుంచి బయటపడేలా చేయాలని పవన్ సహాయం కోరినట్లు సమాచారం. ఇప్పటికే హీరో రాజశేఖర్ ఇండస్ట్రీ నుంచి రిటైర్మెంట్ తీసుకున్నట్లే చెప్పాలి. ఎందుకంటే అతను రీసెంట్గా ఏలాంటి సినిమాలు చేయట్లేదు.(Jeevitha Rajashekar Pawan kalayn)

Pawan Kalayn Jeevitha Rajashekar

ఇంతకుముందు తన ఓన్ గా ప్రొడ్యూస్ చేసిన సినిమాలు కూడా బాక్సాఫీస్ వద్ద భారీ ఫ్లాపులుగా నిలిచాయి. దీంతో శేఖర్ వందల కోట్ల ఆస్తులు పోగొట్టుకున్నప్పటికీ ఆర్థికంగా చాలా కష్టాల్లో ఉన్నారని, ఇలాంటి సమయంలో ఈ కేసు వల్ల కోట్లు చుట్టూ తిరగలేనని, ఎలాగైనా కేసు నుంచి బయటపడేలా చేయమని పవన్ కళ్యాణ్ తో మాట్లాడినట్లు సమాచారం. మెగా ఫ్యామిలీ ఎవరి మాట వినని అల్లు అరవింద్ ఒక్క పవన్ కళ్యాణ్ మాట మాత్రమే వింటారని టాక్. వేళ్ళ మాటలను విన్న పవన్ కళ్యాణ్. ఎలాగైనా మిమ్మల్ని ఆకేసు నుంచి బయటపడేలా చేస్తానని హామీ ఇచ్చినట్లు కూడా సమాచారం అందుతోంది.

అంతేకాదు మేఘ ఫామిలీకి రాజశేఖర్ జీవిత దంపతులు తమ కేమి శత్రువులు కాదని, ఇద్దరి కుటుంబాల మధ్య మంచి సాన్నిహిత్యం ఉందని ఆయన తెలియజేశారు. వీళ్ళు చేసిన తప్పును తెలుసుకొని బాబు మాట్లాడుతూ.ఈ కేస్ నుంచి బయటపడేలా చేస్తానని ఎప్పుడూ అనుకోసారి ఇలా చేయొద్దని పవన్ హెచ్చరించినట్లు కూడా సమాచారం అందుతోంది.

Yashwanth Chimmu

Iam Yashwanth Chimmu, iam a writer who has made a name for myself in the literary world. Born in Hyderabad i discovered my passion for writing at a young age and has been pursuing it ever since. I obtained My Bachelor's degree in Sriram College and completed my masters from Gurunanank University