Cinema

Jeevitha Rajashekar: మీరే మమ్మల్ని కాపాడాలి.. మహేష్ బాబు ని కలిసి ఏడ్చేసిన జీవిత రాజశేఖర్..

Jeevitha Rajashekar Mahesh Babu: పరువునష్టం కేసులో ఇరుక్కున్న నటుడు, సినీ నటులు జీవిత రాజశేఖర్ దంపతులు తరచూ వార్తల్లో నిలుస్తున్న సంగతి అందరికీ తెలిసిందే. చిరంజీవి బ్లడ్ బ్యాంక్ పై వారు చేసిన ఆరోపణలకు దాఖలైన పరువునష్టం దావాపై విచారణ జరిపిన కోర్టు ఇటీవల వారికి నాంపల్లిలోని 17 వాడిన చీఫ్ మెజిస్ట్రేట్ సంచలన తీర్పు వెల్లడించింది. ఈ క్రమంలో జీవిత రాజశేఖర్ దంపతులకు ఏడాది జైలు శిక్ష, ₹5000 జరిమానా విధించింది. ఇకపోతే చిరంజీవి బ్లడ్ బ్యాంక్ ద్వారా అవసరమైన ఎంతో మందికి రక్తాన్ని అందిస్తూ సేవ చేస్తున్నారు.

jeevitha-rajashekar-went-to-super-star-mahesh-babu-home-to-help-her-defamation-case

అయితే సినీ నటులు జీవిత రాజశేఖర్ దంపతులు మెగాస్టార్ చిరంజీవి నిర్వహించే బ్లడ్ బ్యాంక్ ద్వారా సేకరించిన రక్తాన్ని మార్కెట్లో అమ్ముకుంటున్నారని వ్యాఖ్యలు చేయడం బాధాకరం. 2011 లో ఒక ప్రెస్ మీట్ లో జీవిత రాజశేఖర్, చిరంజీవి బ్లడ్ బ్యాంకు పై ఈ రకంగా సంచలన ఆరోపణలు చేశారు. దాంతో వారి వ్యాఖ్యలను సీరియస్‌గా పరిగణించిన సినీ నిర్మాత అల్లు అరవింద్ కోర్టులో కేసు వేశారు. చిరంజీవి పేరుతో ఎన్నో సేవా కార్యక్రమాలు జరుగుతున్నాయని, ఎంతో మందికి సహాయం దొరుకుతుంది అని అటువంటి చిరంజీవి పరువుకు భంగం కలిగేలా జీవిత రాజశేఖర్ వ్యాఖ్యలు చేయడం చాలా గోరం అని ఆగ్రహం వ్యక్తం చేశారు.

mahesh babu jeevitha

ఈ నేపథ్యంలోనే చిరంజీవి పేరుతో నడుస్తున్న కార్యక్రమాల పైన చిరంజీవి ట్రస్ట్ పైన అసత్య ఆరోపణలు చేస్తున్నారంటూ జీవిత రాజశేఖర్లపై పరువునష్టం దావా వేశారు. వారు చేసిన ఆరోపణలకు సంబంధించి మీడియాలో వచ్చిన కథనాలను సీడీ రూపంలో కోర్టుకు సమర్పించారు. దీంతో ఈ కేసుపై సుదీర్ఘ విచారణ జరిపిన కోర్టు ఇటీవల సంచలన తీర్పు వెల్లడించిన సంగతి అందరికీ తెలిసిందే. ఈ విషయం పై జీవిత రాజశేఖర్ ఇద్దరూ ఈ ఏడాది జైలు శిక్ష తో పాటు ₹5000 జరిమానా విధించింది(Jeevitha Rajashekar Mahesh Babu).

rajashekar jeevitha

ఇకపోతే ఈ తీర్పుపై జిల్లా కోర్టును ఆశ్రయించే అవకాశం కల్పించడంతో జరిమానా చెల్లించి వారి నుంచి పూచీకత్తులు సమర్పించాలని బెయిల్ తీసుకునొని విడుదల అయ్యారు. అయితే ఈ కేసులో జిల్లా కోర్టును ఆశ్రయిస్తామని చెబుతున్న జీవిత రాజశేఖర్ అక్కడి పరిస్థితి అనుకూలంగా మారుతుందో లేదో భవిష్యత్తే లో తేలాల్సివుంది. ఇక అసలు విషయానికి వస్తే చిరంజీవి, మహేష్ బాబు మధ్య ఎలాంటి సంబంధం ఉందో.ఇక్కడ చెప్పాల్సిన పనిలేదు. ఈ కష్టకాలంలో తమను కాపాడిన మహేష్ బాబుని నమ్ముతున్న జీవిత రాజశేఖర్ తాజాగా వారి ఇంటికి వెళ్లి తమ గోడు వెళ్లబోసుకున్నట్లు తెలుస్తోంది.

దానికి మహేష్ నేనున్నానని చిరంజీవి గారితో మాట్లాడి విషయం సెటిల్ చేస్తానని ఆయన చాలా మంచి మనసుని వారికి నచ్చజెప్పి పంపించారట సూపర్ స్టార్ మహేష్ బాబు. మరి వీరి పంచాయితీ ఎంత వరకు వస్తుందో చూడాలి. మరి పోతే మహేష్ బాబు ప్రస్తుతం త్రివిక్రమ్ దర్శకత్వంలో గుంటూరు కారం చేస్తున్న సంగతి తెలిసిందే.(Jeevitha Rajashekar Mahesh Babu)

Yashwanth Chimmu

Iam Yashwanth Chimmu, iam a writer who has made a name for myself in the literary world. Born in Hyderabad i discovered my passion for writing at a young age and has been pursuing it ever since. I obtained My Bachelor's degree in Sriram College and completed my masters from Gurunanank University