Nagarjuna: నాగార్జున చేసిన ఆ చెత్త పని వల్లే సమంత నాగచైతన్య విడాకులు..
Nagarjuna Naga Chaitanya: ఏంటి నాగార్జున చేసిన ఆ చెత్త పని వల్లే కొడుకు కోడలు ఇద్దరూ విడిపోయారు. ఈ విషయం తెలిసి అందరూ ఆశ్చర్యపోయినప్పటికీ ఇదే నిజమని సినీ ఇండస్ట్రీలో ఉన్న కొంత మంది నమ్ముతున్నారు. మరి ఇంతకీ నాగార్జున చేసిన ఆ చెత్త పని ఏంటి? ఆ చెత్త పని వల్ల నాగచైతన్య, సమంత ఎందుకు విడిపోవాల్సి వచ్చిందో ఇపుడు మనం తెలుసుకుందాం. సమంత, నాగచైతన్యతో ప్రాణంగా ప్రేమించుకుని పెళ్లి చేసుకున్నప్పటికీ వీరి పెళ్లి మూన్నాళ్ళ ముచ్చటయింది.
ఎందుకంటే చిన్న చిన్న మనస్పర్ధలు విడాకులు తీసుకోవాలి అన్నంత పెద్ద నిర్ణయం తీసుకుని తమ భవిష్యత్ ని పక్కనపెట్టి ఇద్దరూ విడాకులు తీసుకుని అన్నీ మర్చిపోయి సినిమాల్లో బిజీ అయిపోయారు. అయితే వీరు నాగార్జున చెప్పిన ఆ ఒక్క నిర్ణయాన్ని అంగీకరించక పోయి ఉంటే కచ్చితంగా కలిసి ఉండేవారు అంటన్నారు. ఈ విషయం తెలిసిన చాలా మంది నెటిజన్స్ ఇక్కడ నాగార్జున చెప్పిన నిర్ణయం ఏంటంటే చాలా మంది సెలబ్రిటీలు పెళ్లి అయ్యాక కూడా తమ సినీ కెర్రిర్ ని అలాగే కొనసాగిస్తుంటారు(Nagarjuna Naga Chaitanya).
ఈ విషయంలో నాగార్జున కూడా సినీ ఇండస్ట్రీకి చెందిన వాడే కాబ్బట్టి కొడుకు కోడలికి ఇద్దరికి వీరు ముందుగా మీ కెరియర్లో సెట్ అవ్వండి. ఆ తర్వాత పిల్లల భవిష్యత్తు గురించి ఆలోచించండి. అప్పటివరకు లైఫ్ ని ఎంజాయ్ చేయండి అని చెప్పారట. ఇక అదే విషయాన్ని సమంత, నాగచైతన్య ఇద్దరూ అంగీకరించి ముందుగా కెరియర్ లో సెటిల్ అయ్యాక పిల్లల్ని కందామని నిర్ణయం తీసుకున్నారు. ఇక కెరీర్ సెట్ అయ్యే క్రమంలో సమంత సినిమాల్లో ఎక్స్పోజింగ్ ఎక్కువవడంతో సోషల్ మీడియాలో నెగిటివిటీ పెరిగి ఇద్దరి మధ్య విభేదాలు వచ్చి విడిపోయారు.(Nagarjuna Naga Chaitanya)
కానీ నాగార్జున గనక ఆ రోజు పిల్లల్ని ఇప్పుడే కనకండి అని ఆ ఒక్క విషయం చెప్పకపోతే సమంత, నాగచైతన్య పాపకు బాబుకు జన్మనిచ్చి ఇప్పటికీ కలిసి ఉండేవారు. ఎందుకంటే చాలామంది పిల్లలు పుట్టి సినిమాలు తగ్గించి పూర్తిగా దృష్టి పెడతారు. అలాగే ఎన్ని గొడవలు వచ్చినా పిల్లల కోసం వాటిని మర్చిపోతారు. ఈ విషయంలో సమంత, నాగచైతన్య కూడా అలాగే ఉండేవారు. కానీ నాగార్జున చెప్పిన ఒక విషయం వల్లే వీరిద్దరు విడాకులు వరకు వెళ్లారు అని చాలా మంది.
జనాలు అభిప్రాయపడుతున్నారు. మనల్ని చాలా కాలం పాటు ఎదురుచూసేలా చేసిన తర్వాత, అక్కినేని నాగార్జున ఎట్టకేలకు తన కొత్త సినిమా నా సామి రంగను విడుదల చేశారు, దీనికి తెలుగు సినిమాలో ప్రముఖ కొరియోగ్రాఫర్ అయిన నూతన దర్శకుడు విజయ్ బిన్ని దర్శకత్వం వహించనున్నారు.