Anuskha: ప్రభాస్ అనుష్క లకు కొడుకు పుట్టాడు.. వైరల్ అవుతున్న ఫొటోస్..
Anushka Shetty Son: ఏంటి ప్రభాస్ అనుష్కకి కొడుకు పుట్టాడు. ఫ్యామిలీ ఫొటో భలే ఉందే అని ఈ ఫొటో చూసి మీరందరూ నిజంగానే ఆశ్చర్యపోతున్నారు కదూ. మరి నిజంగానే ప్రభాస్, అనుష్కకి కొడుకు పుట్టాడు. అందులో అసలు విషయం ఏంటీ అనేది ఇప్పుడు తెలుసుకుందాం. ఎన్నో రోజులుగా ప్రభాస్ అనుష్క అభిమానులు వాళ్లిద్దరూ పెళ్లి చేసుకుంటే బాగుండు అని కలలు కన్నప్పటికీ అది నిజమవడం లేదు. ఇక అనుష్క గురించి అయితే పెళ్లి వార్తలు అనేకం వినిపించాయి.
ఒకసారి వ్యాపారవేత్తతో అని ఒకసారి తెలంగాణకు చెందిన వ్యక్తితో అని మరోసారి ముంబైకి చెందిన బిజినెస్ మేన్ అని ఇలా ఎన్నో రకాల వార్తలు నెట్టింట్లో చక్కర్లు కొట్టాయి. కానీ ఇందులో ఏ ఒక్కటి కూడా నిజం కాలేదు. ఇక ప్రభాస్ అయితే పెళ్లికి సంబంధించిన ఏ విషయం బయటపడడం లేదు. అసలు వారికి పెళ్లి చేసుకునే ఉద్దేశం ఉందా లేదా కూడా అభిమానులకు అర్ధం అవడం లేదు. ఇక ప్రభాస్ నటిస్తున్న సలార్ సినిమా డిసెంబర్లో విడుదలకు సిద్ధంగా ఉంది. ఇక ఈ సినిమా ఇప్పటికే ఓసారి పోస్ట్ పోన్ అయ్యింది(Anushka Shetty Son).
అయితే ఈ సినిమా తర్వాత రాజా డీలక్స్, కల్కి 2898 AD వంటి సినిమాలతో పాటు తాజాగా ప్రభాస్, శ్రీలీల కాంబినేషన్ లో కూడా ఓ సినిమా ఉండబోతోంది అని వార్తలు కూడా వినిపిస్తున్నాయి. ఇదిలా ఉంటే సోషల్ మీడియాలో ప్రభాస్ అనుష్కకి సంబంధించిన ఫొటోలు, చక్కర్లు కొట్టటం సహజమే. కానీ సడన్ గా ప్రభాస్, అనుష్కతో పాటు అనుష్క ఒక బాబుని ఎత్తుకున్న ఫొటో నెట్టింట్లో చక్కర్లు కొట్టడంతో ప్రస్తుతం ఈ ఫొటో చాలా వైరల్ గా మారింది. అంతేకాదు ఈ ఫోటో చూసి చాలా మంది జనాలు వీరిద్దరికీ పెళ్లి ఎప్పుడు?జరిగింది బాబు ఎప్పుడు పుట్టాడు అంటూ ఫన్నీ కామెంట్లు పెడుతున్నారు.(Anushka Shetty Son)
కానీ ఈ ఫోటో క్లియర్ గా చూస్తే అనుష్క బాబుని ఎత్తుకున్న ఫోటో నిజమే కానీ. అక్కడ ప్రభాస్ ఫోటో ఎడిట్ చేసి పెట్టారు. ఈ ఫొటోను చూసి ఎడిటింగ్ బాగానే చేశారు. కానీ ఇదే నిజమైతే బాగుండవని వీరి అభిమానులు కామెంట్లు పెడుతున్నారు. ఈరోజు, మైసూర్లోని చాముండేశ్వరి సెలబ్రిటీ వ్యాక్స్ మ్యూజియంలో SS రాజమౌళి యొక్క పురాణ చిత్రం బాహుబలి నుండి తన ఐకానిక్ క్యారెక్టర్ అమరేంద్ర బాహుబలిని వర్ణించిన ప్రభాస్ మైనపు విగ్రహాన్ని ఆవిష్కరించారు. అయితే, బాహుబలి.
నిర్మాత శోబు యార్లగడ్డ విగ్రహం సారూప్యతతో సంతృప్తి చెందలేదని మరియు బహిరంగంగా తన అసంతృప్తిని వ్యక్తం చేసినట్లు సమాచారం. మైనపు విగ్రహంపై చర్యలు తీసుకోవాలని శోబు యార్లగడ్డ తీవ్ర హెచ్చరికలు జారీ చేశారు. అతను తన అసంతృప్తిని వ్యక్తం చేయడానికి సోషల్ మీడియా ప్లాట్ఫారమ్ Xగతంలో ట్విట్టర్లోకి తీసుకున్నాడు. మ్యూజియంలో ఉంచిన ప్రభాస్ మైనపు విగ్రహం ఫొటోను పోస్ట్ చేశాడు.